మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

ముద్ర న్యూస్ రేగొండ: రేగొండ మండలం రూపిరెడ్డీ పల్లి గ్రామానికి చెందిన మంచిపెల్లి భిక్షపతి, ప్రమాద వశాత్తు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఐ లి శ్రీధర్ గౌడ్,ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు, తెరాస మండల అధ్యక్షులు, అంకం రాజేందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు, పంచగిరి భిక్షపతి,మాజీ సర్పంచ్ పంచగిరి సంధ్య బాబు రావు, ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డి,తెరాస నాయకులు మైస భిక్షపతి,రియాజ్ పాషా, రూపిరెడ్డీ చంద్ర రెడ్డి, తోట శ్రీనివాస్, పన్నాటి శ్రీనివాస్, పంచగిరి అగయ్య,తోట మల్లిక్, సర్వు రవి,దామోదర్.