డీజిల్ ట్యాంకర్ సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

డీజిల్ ట్యాంకర్ సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

మెట్‌పల్లి ముద్ర:- పట్టణంలోని వెంకట్రావు పేట శివారులోని పెట్రోల్ పంపు దగ్గర మంగళవారం ఉదయం డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి మంటలు చెలరేగడం తో, విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ అధికారులు, ఎమర్జెన్సీ సిబ్బందితో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్ వెంట ఎంపీపీ మారు సాయిరెడ్డి, మేడిపల్లి సర్పంచ్ తిరుపతిరెడ్డి ఉన్నారు.