నాగర్‌కర్నూల్ జర్నలిస్టుల సంఘం ఎన్నిక

నాగర్‌కర్నూల్ జర్నలిస్టుల సంఘం ఎన్నిక
  • గౌరవ అధ్యక్షులు : పలుస విజయ్ కుమార్ గౌడ్
  • అధ్యక్షులు : పుట్టపాగ వెంకటస్వామి
  • MLC, MLA ల తో జర్నలిస్టులు మర్యాదపూర్వక భేటీ


ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్‌కర్నూల్ జర్నలిస్టు సంఘం(రి.నెం : 47/2024) వ్యవస్థాపక సంఘం ఎన్నికైంది.

గౌరవ అధ్యక్షులు : పలుస విజయ్ కుమార్ గౌడ్
అధ్యక్షులు : పుట్టపాగ వెంకటస్వామి,ప్రధాన కార్యదర్శి : కందికొండ మోహన్
ఉపాధ్యక్షులు: ముచ్చర్ల దినకర్ రావు,సహాయ కార్యదర్శి : తిప్పర్తి విజయ్,కోశాధికారి : హనీస్ సభ్యులు : కంచర్ల శ్యాం సుందర్, వేమూరి రాంబాబు, కందికొండ రమేశ్ .


నూతనంగా ఎన్నికైన కమిటీ ఆధ్వర్యంలో MLC కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, MLA డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సమస్యలు, సామాజిక సేవ సంఘం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.MLC, MLA మాట్లాడుతూ...ప్రజా సమస్యలపై జర్నలిస్టులు స్పందించాలని, ప్రభుత్వానికి...ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని కోరారు.  నాగర్‌కర్నూల్ జర్నలిస్టు సంఘం  కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.