మాజీ ఎంపీపీకి పరామర్శ

మాజీ ఎంపీపీకి పరామర్శ

ఇల్లంతకుంట,ముద్ర:ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లి గ్రామానికి చెందిన  ఇల్లంతకుంట మండల మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య తల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ పరామర్శించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు తదితరులు పాల్గోన్నారు.