టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసులో హైకోర్టుకు సిట్​ నివేదిక

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసులో హైకోర్టుకు సిట్​ నివేదిక

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసులో హైకోర్టుకు సిట్​ నివేదిక ఇచ్చింది. దీన్ని   విచారించనున్న హైకోర్టు. పేపర్​ లీక్​ కేసులో 17 మందిని అరెస్టు చేశామన్న సిట్​. ఇప్పటివరకు 450 మందిని విచారించామన్న సిట్​. రాజశేఖర్​, ప్రవీణ్​ పేపర్​ లీక్​ చేశారని సిట్​ నివేదికలో పేర్కొంది.    ఇద్దరూ కలిసి పేపర్​ బయటకు తెచ్చి అమ్ముకున్నారు. టీఎస్​పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్స్​ పరీక్షలకు హాజరయ్యారని తెలిపింది.