టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో హైకోర్టుకు సిట్ నివేదిక
![టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో హైకోర్టుకు సిట్ నివేదిక](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643527ceb5e89.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో హైకోర్టుకు సిట్ నివేదిక ఇచ్చింది. దీన్ని విచారించనున్న హైకోర్టు. పేపర్ లీక్ కేసులో 17 మందిని అరెస్టు చేశామన్న సిట్. ఇప్పటివరకు 450 మందిని విచారించామన్న సిట్. రాజశేఖర్, ప్రవీణ్ పేపర్ లీక్ చేశారని సిట్ నివేదికలో పేర్కొంది. ఇద్దరూ కలిసి పేపర్ బయటకు తెచ్చి అమ్ముకున్నారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపింది.