క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాట్స్ ఛైర్మన్ డాక్టర్.ఆంజనేయ గౌడ్

క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాట్స్ ఛైర్మన్ డాక్టర్.ఆంజనేయ గౌడ్

 హైదరాబాద్ (ముద్ర న్యూస్): హైదరబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో  కేసిఆర్ కోహినూర్ కప్ ఇంటర్నేషనల్  రైతమిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిప్ క్రీడలను శాట్స్ ఛైర్మన్ డాక్టర్.ఆంజనేయ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీ ఓ ఏ ప్రెసిడెంట్ డాక్టర్. సముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ కార్పోరేషన్ ఛైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్  ఉప్పల శ్రీనివాస్ గుప్తా , తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఛైర్మన్ చైత్రి బాబు రావు సాగర్, తెలంగాణ జిమ్నాస్టిక్ అసోసియేషన్ నిర్వహకులు  కే. మహేశ్వర్ సాగర్, రవి నాయక్, విజయ్ పాల్, ప్రియాంక సాగర్ తదితరులు పాల్గొన్నారు.