బీఆర్ఎస్లో అయోమయం
![బీఆర్ఎస్లో అయోమయం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646f0ba136557.jpg)
కొత్త పార్లమెంటు భవనం ప్రారంబోత్సవానికి హాజరు కావడంపై బీఆర్ఎస్లో అయోమయం నెలకొంది. ప్రారంభోత్సవానికి హాజరుకాబోమని ఇప్పటికే 19 బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రకటించాయి. అయినప్పటికీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్. కేసీఆర్ నిర్ణయంపై బీఆర్ఎస్లో అయోమయం నెలకొంది. వ్యూహాత్మకంగానే కేసీఆర్తన నిర్ణయం చెప్పడంలేదంటున్న నాయకులు. చివరి నిమిషం వరకు నిర్ణయాన్ని ప్రకటించకుండా ఉండడం ద్వారా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు.