దిశ ఎన్కౌంటర్పై హైకోర్టు విచారణ ఈ నెల 29కి వాయిదా
హైదరాబాద్: దిశ ఎన్కౌంటర్పై హైకోర్టు విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇప్పటికే ఈ కేసులో ఎమికస్క్యూరిగా దేశాయ్ ప్రకాశ్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు నియమించింది. హైకోర్టులో దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు.