దిశ ఎన్​కౌంటర్​పై హైకోర్టు విచారణ ఈ నెల 29కి వాయిదా

దిశ ఎన్​కౌంటర్​పై హైకోర్టు విచారణ ఈ నెల 29కి వాయిదా

హైదరాబాద్​: దిశ ఎన్​కౌంటర్​పై హైకోర్టు విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది.   కమిషన్​ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో వాదనలు జరిగాయి.  ఇప్పటికే ఈ కేసులో ఎమికస్​క్యూరిగా దేశాయ్​ ప్రకాశ్​ రెడ్డిని తెలంగాణ హైకోర్టు  నియమించింది.    హైకోర్టులో  దేశాయ్​ ప్రకాశ్​ రెడ్డి  వాదనలు వినిపించారు.