విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రత్యేక పూజలు చేసిన జెడ్పీ చైర్ పర్సన్
![విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రత్యేక పూజలు చేసిన జెడ్పీ చైర్ పర్సన్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6474a7433e265.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండల చలిగల్ గ్రామంలో గంగమ్మతల్లి దేవాలయం అవరణంలో శివుని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో జెడ్పీ చైర్ పర్సన్ దంపతులు దావ వసంత సురేష్, ఎమ్మెల్యే సతీమణి రాధిక సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్ల గంగ నర్సు రాజన్న, చెట్లపెల్లి సత్తన్న, బాలె చందు,కోరుట్ల శేఖర్,తరాల వెంకటేష్,అరిగేలా వేణు, పెండేం శ్రీను కోరుట్ల గంగాధర్,చంద మహేష్,లైషెట్టి రమేష్,సింగరాపు రాకేష్,గంగ నర్శయ్య కొత్తపల్లి గంగాధర్,సురేష్,ఇట్యాల నర్శయ్య,మగ్గిడి రాజన్న తదితరులు పాల్గొన్నారు.