కాంగ్రెస్ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే, మాజీ కాంగ్రెస్ నేత గొనె ప్రకాష్ పిర్యాదు

కాంగ్రెస్ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే, మాజీ కాంగ్రెస్ నేత గొనె ప్రకాష్ పిర్యాదు

బలహీన వర్గాలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలి. ఇతర పార్టీల్లోనుండి వచ్చిన 12 మందికి టికెట్ ఇచ్చారు. సర్వే రిపోర్టులు అంటూ రేవంత్ రెడ్డి తన వర్గంవాళ్లకే టిక్కెట్లు ఇచ్చుకున్నాడు. పార్టీకోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగింది. ఐదు సార్లు ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్ రావును ఖమ్మం జిల్లాలో కీలక నేత లాగా ప్రాజెక్ట్ చేస్తున్నారు - గొనె ప్రకాష్