మండలంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మండలంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

గుండాల ఆగస్టు 15 (ముద్ర న్యూస్): మండలంలో వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కే సురేష్ కుమార్ కస్తూర్బా గురుకుల పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి పిఎసిఎస్ బ్యాంకు వద్ద చైర్మన్ లింగాల బిక్షం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హేమావతి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై యాకన్న గ్రామపంచాయతీలో సర్పంచ్ చిందం వరలక్ష్మి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గిరి వర్ధన్ పశు వైద్యశాల డాక్టర్ ప్రత్యూష విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ వద్ద ఇన్చార్జి భరత్ షేర్ సహకార సంగం వద్ద చైర్మన్ దుడక  ఉప్పలయ్య తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ ఎల్ మంగ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ తాండ్ర అమరావతి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం,వద్ద మాజీ ఎంపీపీ ద్యపా కృష్ణారెడ్డి ప్రెస్ క్లబ్ వద్ద సిరిపురం దశరథ రైతు వేదిక వద్ద మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గడ్డమీద పాండరి బిజెపి కార్యాలయం వద్ద మరాటి బీరప్ప జాతీయ జెండాల ఆవిష్కరణ గావించి తమ దేశభక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాజీ ఎంపీపీ ధ్యాప   కృష్ణారెడ్డి  మాజీ ఎంపీపీ సంఘీ వేణుగోపాల్ మాది జెడ్పిటిసి మందడి రామకృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్ బడక మల్లయ్య చిందం ప్రకాష్ తాండ్ర శోభన్ బాబు కోల్కొండ రాములు ఆల్ట్రా డైరెక్టర్ ఇమ్మడి దశరథ గుప్తా పి ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ యాదలక్ష్మి స్థానిక ఎంపిటిసి కుంచాల సుశీల అంజిరెడ్డి