పరామర్శలు.. పలకరింపులు
![పరామర్శలు.. పలకరింపులు](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_653b6ebe77c19.jpg)
ముద్ర,తంగళ్లపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిర నగర్ గ్రామ సర్పంచ్ పిట్ల నాగరాజు తండ్రి ఇటీవల మృతిచెందగా మంత్రి కేటీఆర్ తన నివాస గృహానికి వెళ్లి ప్రమర్శించారు. అనంతరంమండేపల్లి గ్రామంలోని ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ అన్న బండి బాలరాజు గురువారం రోజున అనారోగ్యంతో మృతి చెందగా మంత్రి కేటీఆర్ పరామర్శించారు.