మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి..

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ సాయన్న అలియాస్ మీసాలన్న అలియాస్ అలోక్ అలియాస్ దేశ్ పాండే అలియాస్ గోపన్న అనారోగ్యంతో మృతి.. ముత్తారం మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సాగర్, అశోక్, దేశ్‌పాండే. కేంద్ర కమిటీ సభ్యుడు. వయస్సు 70 సంవత్సరాలు. రాజిరెడ్డిపై కోటిరూపాయల నజరానా ప్రకటించిన ప్రభుత్వం. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన రాజిరెడ్డి. రాజిరెడ్డి మృతిపై అధికారిక ప్రకటన చేయని మావోయిస్టు పార్టీ.