కాంగ్రెస్ లో భారిగా చేరికలు

కాంగ్రెస్ లో భారిగా చేరికలు

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూరు మండల దాచారం గ్రామం నుండి జిల్లా నాయకులు పైళ్ళ సోమిరెడ్డి,మోత్కూరు మండల అధ్యక్షులు వంగాల  సత్యనారాయణ , మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు, కర్నె జ్యోతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామెల్ సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు.పార్టీలో చేరిన వారిని మందుల సామెల్ పార్టీ కండువా కప్పి ఆహ్వాణించారు.పార్టీలో చేరిన వారు  పన్నాల మనోజ్, భీమనభోయిన మనోజ్ మహేష్ , మహేష్ , రమేష్ ,  మర్రి మహేష్ , నవీన్ ,మహేష్ , చిల్లర రమేష్ , అండెం రాజు , కనబోయిన రమేష్ , పోతరాజు నవీన్ , బసాని నరేష్ , ఎస్ కే నసీర్ , గోలి ప్రవీణ్ , జినుకాల గణేష్ , నోముల ఉదయ్ , సాదుల వివేక్ ,జినుకల నిఖిల్ , సూరారం ఉదయ్ ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పాములుగుల్ల రవి ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోగరు రాజు , సూరారం అశోక్ , సూరారం నవీన్ ,జాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.