రీడింగ్ రూమును ప్రారంభించిన మంత్రి కొప్పుల..

రీడింగ్ రూమును ప్రారంభించిన మంత్రి కొప్పుల..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో విద్యా దినోత్సవం లో భాగంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో గ్రామ పంచాయతీ లో నూతనం గా నిర్మించిన పౌర పఠన మందిరం (పబ్లిక్ రీడింగ్ రూం) ను   సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్, యంపిపి నక్క శంకర్, జెడ్పీటీసీ గొస్కుల జలెంధర్, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.