బిటీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

బిటీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా నుండి రాజాపూర్ వరకు నిర్మించే బిటి రోడ్డు పనులకు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పనులకు రూ.1.16 కోట్లు మంజూరయ్యాయి.