బిటీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన
![బిటీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645262c45038d.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా నుండి రాజాపూర్ వరకు నిర్మించే బిటి రోడ్డు పనులకు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పనులకు రూ.1.16 కోట్లు మంజూరయ్యాయి.
Join our subscribers list to get the latest news, updates and special offers directly in your inbox
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా నుండి రాజాపూర్ వరకు నిర్మించే బిటి రోడ్డు పనులకు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పనులకు రూ.1.16 కోట్లు మంజూరయ్యాయి.
Nageswar Rao Jun 29, 2024
sharma Jun 24, 2024
Total Vote: 513
KCR