మధ్యాహ్నం ఒంటిగంట వరకు నాగర్ కర్నూల్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో నమోదయిన పోలింగ్ వివరాలు

మధ్యాహ్నం ఒంటిగంట వరకు నాగర్ కర్నూల్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో  నమోదయిన పోలింగ్ వివరాలు

మధ్యాహ్నం ఒంటిగంట వరకు నాగర్ కర్నూల్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 139091 మంది పురుషులు,146339 మంది మహిళలు, 1 ట్రాన్స్ జెండర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒంటిగంట వరకు మొత్తం 285631 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలో పురుషులకంటే అత్యధికంగా 41% Accha ఓటర్ల శాతం నమోదయింది. జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల క్యూ లైన్ అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ఊపందుకుంటున్న మహిళా ఓటర్ల ఓటింగ్ ప్రక్రియ.