రెండో రోజు నారా లోకేశ్ విచారణ
ముద్ర, తెలంగాణ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్వరుసగా రెండో రోజు (బుధవారం ) విచారణకు హాజరయ్యారు. ఐదు నిమిషాల ముందే తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి పి.నారాయణ అల్లుడు పునీత్ కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు.