సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్
![సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645205e864bb7.jpg)
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. సిట్ ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్తో విచారణ జరపడానికి ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. అమరావతి భూకుంభకోణం సహా భారీ ప్రాజెక్టుల్లో అవకతవకలపై సిట్ దర్యాప్తునకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. ప్రజాధనం దుర్వినియోగం, వృథా, దురుద్దేశం వంటి వాటిపై దర్యాప్తు చేస్తే తప్పేంటని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.