సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి లైన్​ క్లియర్

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి లైన్​ క్లియర్

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి లైన్​ క్లియర్​ అయింది. సిట్​ ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్​తో విచారణ జరపడానికి ఏపీ ప్రభుత్వానికి లైన్​ క్లియర్​ అయింది. అమరావతి భూకుంభకోణం సహా భారీ ప్రాజెక్టుల్లో అవకతవకలపై సిట్​ దర్యాప్తునకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. ప్రజాధనం దుర్వినియోగం, వృథా, దురుద్దేశం వంటి వాటిపై దర్యాప్తు చేస్తే తప్పేంటని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.