మహాలక్ష్మి అమ్మవారి బోనాలు

మహాలక్ష్మి అమ్మవారి బోనాలు

ముద్ర, రాయికల్ : రాయికల్ పట్టణంలోని ముదిరాజ్ కుల సంఘం అధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి బోనాలు సమర్పించారు. ముదిరాజ్ కాలనీ నుండి బోనాలు ఎత్తుకుని ర్యాలీగా బయలుదేరిన మహిళ మణులు డప్పుల చప్పుట్లు మధ్యలో దావితోల్ల సయ్యటాలతో అమ్మవారిని స్మరించుకుంటూ ఆలయం వద్దకు వెళ్ళి బోనాలు సమర్పించారు. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అమ్మవారి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ మోర హన్మండ్లు. వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి , వార్డు కౌసర్స్ మ్యాకల కాంతారావు శ్రీరాముల సత్యనారాయణ తురగ శ్రీధర్ మ్యాకల అనురాధ మారంపల్లి సాయికుమార్ కోఆప్షన్స్ పిప్పోజి మహేందర్ బాబు పెండేల వనిత  ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బత్తిని చిన్న భూమయ్య  బత్తిని నాగరాజు,సారాల భూమయ్య,మందుల ప్రసాద్, కడార్ల రవి, పెండెల రవీందర్, పెండెల చిన్న రవి,పెండెల అంజయ్య,పెండెల శివకుమార్,పెండెల రాజేష్,గాజుల లక్ష్మీనారాయణ, గాజుల మహేష్,మ్యాడవేని నడిపి రాజం ,బొమ్మనవేని రాజం తదితరులు పాల్గొన్నారు.