పిడుగు పాటుకు  20 గోర్లు మృతి 

పిడుగు పాటుకు  20 గోర్లు మృతి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : బీమారం మండలం గోవిందారంలో శనివారం కురసిన అకాల వర్షం కురిసి పిడుగు పడి గ్రామానికి చెందిన  గంగానవేని దేవయ్య కు చెందిన 20 గోర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.  పిడుగు పడి 20 గొర్రెలు మరణించడంతో  దేవయ్య కు  సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవయ్యను  ఆదుకోవాలని, తక్షణమే భరోసా కల్పించి సహాయం అందించాలని  గ్రామ సర్పంచ్ కరండ్ల మధుకర్ ఉన్నత అధికారులను, స్థానిక ప్రజా ప్రతినిధులను కోరారు.