టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో 9 మంది నిందితులకు రిమాండ్ 

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో 9 మంది నిందితులకు రిమాండ్ 

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో 9 మంది నిందితులకు రిమాండ్​. నిందితులకు ఈ నెల 28 వరకు  నాంపల్లి కోర్టు  రిమాండ్​ విధించింది.  కాసేపట్లో చంచల్​గూడ జైలుకు నిందితులను తరలించనున్న సిట్​.