బి ఆర్ ఎస్ బూత్ కమిటీల నియామకం 

బి ఆర్ ఎస్ బూత్ కమిటీల నియామకం 

ముద్ర,తంగళ్లపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు వలకొండ వేణుగోపాల్ రావు మరియు బి ఆర్ ఎస్ మండల రైతు సెల్ అధ్యక్షులు మహిమల మోహన్ రెడ్డి బూత్ కమిటీ ఇంచార్జ్ ల ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు.అధ్యక్షులుగా పెద్ది రాజు, బండి భాస్కర్,యాస సందీప్,పెద్ది వెంకటేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి,ఎంపీటీసీ బుస్స స్వప్న, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి,వార్డు సభ్యులు పసుల శేఖర్, తంగళ్లపల్లి మహేష్,లింగంపెల్లి రాజు, రాగిపెల్లి కృష్ణారెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.