సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి భువనగిరి : రెండు లక్షల 50 వేల సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి చెక్కు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అందజేశారు. గురువారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన కలుకురి సాయికుమార్  కుటుంబ సభ్యురాలు అయిన ఎం. మంగమ్మకు కీళ్లకు సంబంధించిన గుండెజబ్బుతో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాదులో చికిత్స కైచేరడం జరిగింది. సంబంధిత వైద్యుల సలహా మేరకు  మెరుగైనచికిత్స అందించడం కోసం ఎమ్మెల్యే సహకారంతో సీఎంఆర్ ఎల్ ఓ సి  చెక్కును డైరెక్టర్ నిజాం ఇన్స్టిట్యూట్ పేరు మీద అందజేశారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు మొగిలి శ్రీనివాస్ గౌడ్, వెల్వర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు కలుకూరి రాములు,  ఎమ్మే లింగస్వామి, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్,  నాగిళ్ల యాదగిరి గుట్ట డైరెక్ట ్ బిక్షపతి సలీం  పాల్గొన్నారు.