క్రీడాకారులకు ధ్రువీకరణ పత్రాలు
![క్రీడాకారులకు ధ్రువీకరణ పత్రాలు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6464d842c6d56.jpg)
శంకరపట్నం ముద్ర : శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో బుధవారం జిల్లా పరిషత్ హై స్కూల్ కేశవపట్నం డి ఆర్ డి ఓ, ఎం పి పి లు సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. క్రీడలతో శారీరక ధారుఢ్యం తో పాటు మానసిక మెరుగుపడుతుందని వెల్లడించారు. ఇలాంటి పోటీలతో యువతలో ఉన్న సామర్థ్యం నిరూపించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఇ టి లు హరికిషన్, శ్రీలత, జ్యోతి లు పాల్గొన్నారు.