తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడుతుంది: రేవంత్​ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడుతుంది: రేవంత్​ రెడ్డి

ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు సామాజిక చైతన్యానికి కేంద్రాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. సరూర్​ నగర్​ సభలో ఆయన మాట్లాడుతూ అవి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసిన వేదికలని అన్నారు. మన రాష్ట్రం, మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు పోరాడారు. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.  ఐదు శీర్షికల్లో హైదరాబాద్​ యూత్​ డిక్లరేషన్​ ఉంటుందన్నారు.