ఖానాపూర్ లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 'బండి'  దిష్టిబొమ్మ దహనం

ఖానాపూర్ లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 'బండి'  దిష్టిబొమ్మ దహనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను శుక్రవారం రోజున దహనం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలోనే పేపర్ లీకేజీ లు జరుగుతున్నాయన్నారు. కార్యకర్తలు బిజెపి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.