హైదరాబాదులో హనుమాన్​ శోభాయాత్ర 

హైదరాబాదులో హనుమాన్​ శోభాయాత్ర 

హైదరాబాదులో హనుమాన్​ శోభాయాత్ర జరుగుతోంది. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమైంది.  గౌలిగూడ నుంచి తాడ్​బండ్​ వరకు 12 కిలోమీటర్ల మేర శోభాయాత్ర. యాత్ర కొనసాగే మార్గాల్లో 10 వేల మంది పోలీసులతో భద్రత. శోభాయాత్ర మార్గంలో 850 కెమెరాలతో పోలీసులు  నిఘా ఏర్పాటు చేశారు.    పలు చోట్ల ట్రాఫిక్​ మళ్ళించారు.