దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసు కమిషన్​ నివేదికపై హైకోర్టు విచారణ

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసు కమిషన్​ నివేదికపై హైకోర్టు విచారణ

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసు కమిషన్​ నివేదికపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులపై 302 పెట్టాలని హైకోర్టును కోరిన పిటిషనర్​. తదుపరి విచారణ జూన్​ 21కి వాయిదా వేసిన హైకోర్టు.