దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ
![దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64369981972a8.jpg)
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 పెట్టాలని హైకోర్టును కోరిన పిటిషనర్. తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేసిన హైకోర్టు.