ఇంటర్ ఫలితాల్లో జయ ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో జయ ప్రభంజనం

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట ఇంటర్ ఫలితాల్లో జయ ప్రభంజనం సృష్టించినట్లు జయ కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ డైరెక్టర్లు బింగి జ్యోతి జల్లా పద్మలు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో గుజ్జ చందన 470 మార్కుల గాను 465 మార్కులు,   బైపిసి విభాగంలో  సిహెచ్ గాయత్రి మణి 470 మార్కుల గాను 422 మార్కులు, ఎస్కే సమ్రిన్ 421 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని కళాశాల యజమాన్యం అభినందించింది.