కేసీ వేణుగోపాల్.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి

కేసీ వేణుగోపాల్.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి

ముద్ర,తెలంగాణ బ్యూరో:-సెప్టెంబర్ 16 న హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC) సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది.సెప్టెంబరు 17 న CWC సభ్యులతో పాటు , కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశం.సెప్టెంబరు 17 న సాయంత్రం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సమావేశం.. హాజరు కానున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు.. ఈ సమావేశం లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేయబోయే 5 గ్యారంటీల( హామీలు) ప్రకటన.సెప్టెంబరు 18 నుండి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ 5 గ్యారంటీలతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్ షీట్ లతో ఇంటింటి ప్రచారం.