సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ విజయం

సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ విజయం

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఐదవసారి కేటీఆర్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పైన కేటీఆర్ 29687 ఓట్ల అధిక్యంతో కేటీఆర్ గెలుపొందారు. బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ సైతం 18328 ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. సిరిసిల్ల లో బీజేపి ఎమ్మెల్యే ఓటు బ్యాంకు 3200 నుచొ 18 వేలకు పెరిగింది. కేటీఆర్ సిరిసిల్ల అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. ఐదవసారి ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలవడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.