ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

 ముద్ర : ఇల్లందకుంట ఇల్లందకుంట మండలంలోని ఇల్లందకుంట కనగర్తి సిరిసేడు సీతంపేట రాచపల్లి వంతడుపుల గ్రామాలకు చెందిన 14 చెక్కులు 450000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాడి కౌశిక్ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఎంపీటీసీ లు దంసాని విజయ కుమార్, చినరాయుడు దరుగుల రమ ఉప సర్పంచ్ తిరుపతి మాజీ ఎంపీటీసీ రామ్ స్వరణ్ రెడ్డి విక్రమ్ గౌడ్ రావుల ఎల్లయ్య కౌశిక్ తదితరులు పాల్గొన్నారు