రేపు సిరిసిల్ల మంత్రి కేటీఆర్ పర్యటన

రేపు సిరిసిల్ల మంత్రి కేటీఆర్ పర్యటన

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా  సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సోమవారం పర్యటించునున్నారు.

పర్యటన వివరాలు:
ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూం, సరస్వతి విగ్రహ షెడ్డు, సోలార్ ప్లానెట్ ప్రారంభోత్సవం 

ఉదయం 11.30 గంటలకు  జిల్లెల్లలో హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం

మధ్యాహ్నం 12 గంటలకు మల్లాపూర్ గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం 

మధ్యాహ్నం 12.30 గంటలకు దేశాయిపల్లి లో ప్రగతిప్రాంగణం, పాఠశాల తరగతి గదుల ప్రారంభోత్సవం , గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన.