ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎమ్మార్వో శ్రీదేవి.
![ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎమ్మార్వో శ్రీదేవి.](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64dc44f0a5fb9.jpg)
ముద్ర ,పాలకీడు: 77 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను జిల్లా కార్యాలయంలో నిర్వహిచిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మోహన్ రావు,ల చేతుల మీదుగా పాలకీడు మండల తహశీల్దార్ శ్రీదేవి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు.పలువురు శుభాకాక్షలు తెలిపారు.