అదానీ అంశంపై దేశవ్యాప్త ఆందోళనలకు ప్రతిపక్షాల సన్నద్ధం
అదానీ అంశంపై దేశవ్యాప్త ఆందోళనలకు ప్రతిపక్షాల సన్నద్ధం. ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీలో కీలక నిర్ణయం. అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాఉ చేయాలని డిమాండ్. లోక్సభ స్పీకర్ తేనీటి విందును బహిష్కరిస్తున్న ప్రతిపక్షాలు. తేనీటి విందుకు దూరంగా ఉండాలని 13 ప్రతిపక్ష పార్టీల నిర్ణయం. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా తేనీటి విందు ఏర్పాటు చేశారు.