ఎస్సెసీ బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు

ఎస్సెసీ బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు

టెన్త్​ పేపర్​ లీకేజీని నిరసిస్తూ ఎస్సెసీ బోర్డును  విద్యార్థి సంఘాలు  ముట్టడించాయి.  మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.  ఎస్సెసీ బోర్డును ధ్వంసం చేసిన ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు.  కార్యాలయంలోకి చొచుచకుపోయేందుకు ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు–పోలీసుల మధ్య తోపులాట జరిగింది.  పలువురు ఎన్​ఎస్​యూఐ నేతలను  అరెస్టు చేశారు.