ఎస్సెసీ బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు
![ఎస్సెసీ బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642ad26c4203d.jpg)
టెన్త్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఎస్సెసీ బోర్డును విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సెసీ బోర్డును ధ్వంసం చేసిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు. కార్యాలయంలోకి చొచుచకుపోయేందుకు ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు–పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఎన్ఎస్యూఐ నేతలను అరెస్టు చేశారు.