కరోనా నష్టపరిహారం పట్ల ఏపీ సర్కారుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
![కరోనా నష్టపరిహారం పట్ల ఏపీ సర్కారుపై సుప్రీం కోర్టు ఆగ్రహం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6433ff8b93f45.jpg)
కరోనా నష్టపరిహారం పట్ల ఏపీ సర్కారుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నష్టపరిహారం అందచేయని విషయాన్ని పరిశీలించాలంటూ ఏపీ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీం కోర్టు అదేశించింది. ఏపీ సర్కార్వైఫల్యంపై సుప్రీంలో పల్లా శ్రీనివాస్ రావు పిటిషన్ దాఖలు చేశారు.