పేపర్​లీక్​ నిందితులకు రిమాండ్​

పేపర్​లీక్​ నిందితులకు రిమాండ్​

పేపర్​లీక్​ ఘటనలో ప్రవీణ్​ సహా నిందితులపై కేసులు నమోదయ్యాయి. 9 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్​ విధించారు.  పది రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్​ దాఖలు చేశారు. రేపు కస్టడీ పిటిషన్ పై ​ నాంపల్లి కోర్టులో విచారణ.