టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్​నాయకులు డిమాండ్​ చేస్తున్నారు.     టీఎస్​పీఎస్సీ చైర్మన్​, కార్యదర్శిని, బోర్డు సభ్యులను  తొలగించాలంటున్నారు. కొత్త బోర్డు ఏర్పాటు చేశాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్​. ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​లో అఖిల పక్షం నిరసన దీక్ష జరుగుతోంది.     నిరుద్యోగుల గోస–అఖిలపక్షం భరోసా పేరుతో దీక్ష చేస్తున్నారు.