టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి
![టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643e48b6a6a80.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్నాయకులు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిని, బోర్డు సభ్యులను తొలగించాలంటున్నారు. కొత్త బోర్డు ఏర్పాటు చేశాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో అఖిల పక్షం నిరసన దీక్ష జరుగుతోంది. నిరుద్యోగుల గోస–అఖిలపక్షం భరోసా పేరుతో దీక్ష చేస్తున్నారు.