టి డబ్ల్యూ జే (ఐజేయు) ఎలక్ట్రాన్ మీడియ జిల్లా నూతన కార్యవర్గం

టి డబ్ల్యూ జే (ఐజేయు) ఎలక్ట్రాన్ మీడియ జిల్లా నూతన కార్యవర్గం

ముద్ర ప్రతినిధి భువనగిరి :  టి డబ్ల్యూ జే (ఐజేయు) ఎలక్ట్రాన్ మీడియ జిల్లా నూతన కార్యవర్గంను మంగళవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కూరేళ్ల మల్లేష్,
అధ్యక్షలుగా బొనగిరి మల్లేష్,
ఉపాధ్యాక్షలుగా 
బండరు జగదీష్,  
గడసందుల నాగరాజు, 
బింగి బాలరాజు, 
కండోజు నర్సింహ్మచారి, 
రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి 
కట్క మోజు నర్సింహ్మ చారి, 
సహయ కార్యదర్శి ఆరె కుమార్, కాపర్తి సైమన్,
కూమార్, బైరివిశ్వనాధం,
ప్రచార కార్యదర్శి
చదురుపల్లి శ్రీ చరణ్, 
కోశాధికారి నల్ల వేణు,
కార్యవర్గ సభ్యులుగా 
సుక్క స్వామి, అబ్బుల్ రహెమన్, బోల్లే పల్లి కిషన్, ఫిరోజ్ ,పులిగిల్ల స్వామీ, ఇసాక్, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.