ట్యాంకర్ డికొని మహిళా మృతి

ట్యాంకర్ డికొని మహిళా మృతి

తూప్రాన్ ముద్ర: రోడ్డు దాటుచుండగా అయిల్ ట్యాంకర్ ఢీకొని మహిళా మృతిచెందిన ఘటన మనోహరాబాద్ పరిధిలోని ఐటీసీ పరిశ్రమ వద్ద జరిగింది. ఎస్ఐ సందీప్ రెడ్డి కథనం ప్రకారం శనివారం రాత్రి మనోహరాబాద్ ఐటీసీ పరిశ్రమ వద్ద దుండిగల్ గ్రామానికి చెందిన తలారి జయమ్మ (50) రోడ్డు దాటుచుండగా తూప్రాన్ వైపు నుండి మేడ్చల్ వైపు  వేగంగా వెళ్తున్న అయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతడేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.