అదనపు డీజీ సంజయ్ జైన్ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
![అదనపు డీజీ సంజయ్ జైన్ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642ac4a93bc67.jpg)
అదనపు డీజీ సంజయ్ జైన్ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ రూ. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని నిన్న వీడియోలు విడుదల చేసిన బీజేపీ సోషల్ మీడియా. వీడియోలు విడుదల చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 2జీ స్కామ్, కోల్డ్ స్కామ్లో అవినీతి జరగలేదని కోర్టులే తేల్చాయన్న మల్లు రవి. రాహుల్, మన్మోహన్ సింగ్ను కించపరిచేలా బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందన్న మల్లు రవి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిని అరెస్టు చేయాలని డిమాండ్.