అదనపు డీజీ సంజయ్​ జైన్​ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్​ నేతలు

అదనపు డీజీ సంజయ్​ జైన్​ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్​ నేతలు

అదనపు డీజీ సంజయ్​ జైన్​ను తెలంగాణ కాంగ్రెస్​ నేతలు కలిశారు.  కాంగ్రెస్​ రూ. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని నిన్న వీడియోలు విడుదల చేసిన బీజేపీ సోషల్​ మీడియా. వీడియోలు విడుదల చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 2జీ స్కామ్​, కోల్డ్​ స్కామ్​లో  అవినీతి జరగలేదని కోర్టులే తేల్చాయన్న మల్లు రవి. రాహుల్​, మన్​మోహన్​ సింగ్​ను కించపరిచేలా బీజేపీ సోషల్​ మీడియాలో ప్రచారం చేస్తోందన్న మల్లు రవి. సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిని అరెస్టు చేయాలని డిమాండ్​.