రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్

ముద్ర సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండల ఎమ్మార్వో గా పనిచేసిన కలికోట విజయ్ కుమార్ ప్రమోషన్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత డిప్యూటీ ఎమ్మార్వో మురళీకృష్ణ ఇన్ చార్జి ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టారు.