బీఅర్ఎస్ లో చేరిన యువకులు 

బీఅర్ఎస్ లో చేరిన యువకులు 

ముద్ర ప్రతినిధి , వికారాబాద్ : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సొంత మండలం అయిన బషీరాబాద్ మండలంలో దామర చేడ్, నావంద్గి గ్రామాలకు చెందిన పలువురు యువకులు బుధ వారం బీఅర్ఎస్ లో చేరారు.జెడ్పీటీసీ  ప్రమొదిని, సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి లు యువకులకు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బీఅర్ఎస్ ప్రభుత్వ పథకాలు ,ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పనితీరు నచ్చి తాము అధికారుల బీ ఆర్ఎస్ పార్టీలో చేరినట్లు యువకులు తెలిపారు.మరొక్కసారి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని పార్టీ లోకి కొత్తగా చేరిన యువకులు ఈ సంద్భంగా అన్నారు.