దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బొగ శ్రావణి

దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బొగ శ్రావణి

సారంగాపూర్ ముద్ర: మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం విగ్రహ కమిటీ నిర్వాహకులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, సారంగాపూర్ మండల యువమోర్చా అధ్యక్షులు దిటి వెంకటేష్, సారంగాపూర్ మండల కోశాధికారి బొమ్మకంటి ప్రమోద్, మండల ఉపాధ్యక్షులు కంచర్ల నరేష్ స్రవంతి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, సోషల్ మీడియా కో కన్వీనర్ కంచర్ల వేణు, భూత్ అధ్యక్షులు కంచర్ల సంతోష్ ,జిల్లా కిసాన్ మోర్చా నాయకులు మోహన్ రెడ్డి, సేవా సమితి సభ్యులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.