కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన చిటి ఉమేష్ రావు

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన చిటి ఉమేష్ రావు

ముద్ర,తంగళ్లపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ముదిగొండ సత్యనారాయణ కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ సీనయర్ నాయకుడు చీటి ఉమేష్ రావు సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేలరూపాయాల ఆర్థిక సహాయం అందజేశారు.ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో అసారి బాలరాజ్ యాదవ్,ఒరుగంటి తిరుపతి,గడ్డం మధుకర్ ఏడుముల భూపాల్ రెడ్డి, గంగాధర మహిపాల్,ప్రశాంత్, శెట్టి నర్సింలు,లింగారెడ్డి, సోన్నాయిల రాజు,ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,వేముల సాయి, వనారాశి ప్రేమ్ కుమార్,బాలు తదితరులు పాల్గొన్నారు