సియం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం

సియం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం

మఠంపల్లి ,ముద్ర:ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు వరం అని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన కాసర్ల రంగయ్య కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. ఈకార్యక్రమంలో మట్టపల్లి దేవస్థాన కమిటీ సభ్యులు కుమ్మరికుంట్ల వెంకటనారాయణ, గుండా కొండల్ రెడ్డి,హుజుర్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,కడియాల రామకృష్ణ ఉన్నారు.