గిరిజన శాఖామంత్రి కి స్వాగతం పలికిన కలెక్టర్

గిరిజన శాఖామంత్రి కి స్వాగతం పలికిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ నిర్మల్ రాక సందర్భంగా ఆమెకు కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి బుధవారం స్వాగతం పలికారు. మహారాష్ట్ర కు వెళుతూ మార్గమధ్యంలో నిర్మల్ లో కాసేపు ఆగిన సందర్భంగా కలెక్టర్ మంత్రికి పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు