నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి -  డిపిఓ

నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి -  డిపిఓ

శంకరపట్నం ముద్ర జూలై 6 :శంకరపట్నం మండల పరిధిలోని  మక్తా, గొల్లపల్లి, రాజాపూర్, కల్వల గ్రామాలకు  నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు శీఘ్రమే మొదలుపెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి  వీర బుచ్చయ్య గురువారం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు.