నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి - డిపిఓ
![నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి - డిపిఓ](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a69671ac26b.jpg)
శంకరపట్నం ముద్ర జూలై 6 :శంకరపట్నం మండల పరిధిలోని మక్తా, గొల్లపల్లి, రాజాపూర్, కల్వల గ్రామాలకు నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు శీఘ్రమే మొదలుపెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య గురువారం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు.